'ప్రజా సమస్యలు పరిష్కారానికి ఉద్యమాలు'

'ప్రజా సమస్యలు పరిష్కారానికి ఉద్యమాలు'

NLR: కందుకూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ ఇవాళ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని రాజకీయాలు, గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అందరూ సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.