క్షత్రగాత్రులను పరామర్శించిన ఎంపీ

క్షత్రగాత్రులను పరామర్శించిన ఎంపీ

KKD: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరామర్శించారు. ప్రతి బాధితుడి పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ వైద్యులను స్పష్టంగా ఆదేశించారు.