ఈ నెల 22న మెగా జాబ్ మేళా

ఈ నెల 22న మెగా జాబ్ మేళా

VZM: ఈనెల 22న చీపురుపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18-35 ఏళ్ల నిరుద్యోగులు అర్హులని 13 కంపెనీలు పాల్గొంటాయని అధికారులు ఇవాళ తెలిపారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్ చేసి అవసరమైన పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.