ప్రతి గడపకు 'వికసిత భారత్' లక్ష్యాలు చేరాలి

ప్రతి గడపకు 'వికసిత భారత్' లక్ష్యాలు చేరాలి

SKLM: ఉపాధి హామీ కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ‘వికసిత భారత్‌ - జీ రామ్‌ జీ’ లక్ష్యాలను ప్రతి గడపకూ చేర వేయాలని జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఉన్నారు. స్థానిక జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో డ్వామా పీడీ బి.లవరాజుతో కలిసి ఈ పథకానికి సంబంధించిన నూతన అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు.