'సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఉల్లాస్'

SRD: జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 12న ఉల్లాస్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు DEO వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు, విలేజ్ అసిస్టెంట్ హాజరుకావాలని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు .