నేటి నుంచి దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరం

నేటి నుంచి దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరం

SRD: దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక గుర్తింపు శిబిరాలు ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష విలీన విద్య కోఆర్డినేటర్ వెంకటేశం సోమవారం తెలిపారు. 19న నారాయణఖేడ్, 20న సంగారెడ్డి, 21న జహీరాబాద్ భవిత కేంద్రాల్లో శిబిరాలు జరుగుతాయని చెప్పారు. 18 సంవత్సరాలలోపు దివ్యాంగ విద్యార్థులు శిబిరాలకు హాజరు కావాలని పేర్కొన్నారు.