భద్రాచలంలో రేపే గిరిజన దర్బార్

భద్రాచలంలో రేపే గిరిజన దర్బార్

BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన కోరారు. అనంతరం సంబంధిత యూనిట్ అధికారులు కాలంలో హాజరుకావాలని కోరారు.