రైతులకు తోడుగా మంచి ప్రభుత్వం: ఎమ్మెల్యే పల్లె
సత్యసాయి: బుక్కపట్నం కోట వీధిలో రైతు సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. భూసారాన్ని బట్టి పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు భరోసా వ్యక్తం చేశారు.