ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
MDCL: పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ, నూతనకల్ గ్రామంలో ధనలక్ష్మి (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఈ బాలిక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.