VIDEO: రాజగోపురంలో అమ్మవారికి ద్వాదశి పూజలు

VIDEO: రాజగోపురంలో అమ్మవారికి ద్వాదశి పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగ్సానపల్లి శివారులో వెలిసిన ఏడుపాయల వన దుర్గమ్మకు రాజగోపురం వద్ద ఆదివారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం శుక్లపక్షం ద్వాదశి భానువాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.