బైక్ అదుపుతప్పి బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు

బైక్ అదుపుతప్పి బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు

CTR: పుంగనూరు UNR సర్కిల్ నుంచి మదనపల్లి వైపు వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. బైక్‌పై వెళ్తున్న  చెందిన షావలి, ఆరిఫ్ అనే ఇద్దరు వ్యక్తుతలు తీవ్రంగా గాయపడ్డారు. స్తానికులు గమనించి గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా పుంగనూరు ఏరియా హాస్పిటల్ తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.