సీఎం నివాసంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ భేటీ

సీఎం నివాసంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ భేటీ

TG: సీఎం రేవంత్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. BC బిల్లుపై సుప్రీంకు వెళ్లడం, ఇవాళ జరగనున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించేందుకు సంసిద్ధమవుతున్నారు.