మార్చి3న ఆలయాలు మూసివేత

మార్చి3న ఆలయాలు మూసివేత

NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం, నందవరం చౌడేశ్వరి దేవి మాత ఆలయాలు మార్చి 3న మూసి వేస్తున్నట్లు ఇవాళ ఆలయ అధికారులు పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటలకు మూసివేసి బుధవారం స్వామివారికి యధావిధిగా పూజలు నిర్వహిస్తారు.