'మీటర్ రీడర్స్‌కు న్యాయం చేయండి'

'మీటర్ రీడర్స్‌కు న్యాయం చేయండి'

W.G: విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్‌కు పీఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందచేశారు. వేతనాల చెల్లింపులో పీఎఫ్, ఇఎస్ఐ అమలులో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్స్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.