'అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

'అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

ATP: గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమన మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల సమస్యలతో ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.