పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

NLG: వెంగన్నగూడెంలో లబ్ధిదారురాలైన గూడపురి నాగమణి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ నాగమణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మేఘన, గ్రామ కార్యదర్శి నాగానాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.