సునీల్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం

సునీల్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం

TPT: చిల్లకూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ బుదురారు సునీల్ కుటుంబాన్ని వైసీపీ నేత పేర్నాటీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ నెల 28న జరిగిన ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా, కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. వారి చదువు కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.