కారు ఢీ.. దంపతులుకు గాయాలు

కారు ఢీ.. దంపతులుకు గాయాలు

KRNL: గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన కుర్వ కృష్ణ-లక్ష్మి దంపతులు ఇవాళ ఎద్దుల బండిపై పొలానికి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దంపతులు కాళ్లు, చేతులు విరిగి గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి నలుగురు చిన్న పిల్లలు, అమ్మనాన్నలు బాధతో విలపిస్తున్నారు.