కనుపూరు జాతరకు బస్సు ఛార్జీలు ఇవే..!

కనుపూరు జాతరకు బస్సు ఛార్జీలు ఇవే..!

TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు గూడూరు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి తెలిపారు. గూడూరు నుంచి కనుపూర్‌కు రూ.45 , నెల్లూరు నుంచి రూ.100, నాయుడుపేట నుంచి రూ.60, సూళ్లూరుపేట నుంచి రూ.90 ఉన్నట్లు తెలిపారు.