ఐసీసీ అవార్డు రేస్‌లో షఫాలీ

ఐసీసీ అవార్డు రేస్‌లో షఫాలీ

టీమిండియా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నవంబర్ నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్' అవార్డు రేస్‌లో నిలిచింది. గత నెలలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో చేసిన ఆల్‌రౌండ్(87 రన్స్, 2 వికెట్లు)తో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది. అలాగే, థాయ్‌లాండ్ స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్, UAE ఆల్‌రౌండర్ ఇషా ఓజా కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.