'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

'రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

NZB: యూరియా అంశంలో రైతులకు ఆందోళన అవసరములేదని రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. NZB రూరల్ పరిధిలో గల ఖానాపూర్‌లో యూరియా గోదాములను ఆయన, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుతో కలిసి శుక్రవారం పరిశీలించారు.