రూ. 75 లక్షల ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ
NZB: జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి రూ. 75 లక్షల రూపాయల చెక్ను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, NZB రూరల్ MLA భూపతి రెడ్డి, ట్రెసా జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి ఉన్నారు.