ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

BDK: రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ విడతలో 3,752 గ్రామాలు, 28,406 వార్డులకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే 394 గ్రామాలు, 7,916 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయమయ్యాయి. మిగిలిన స్థానాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.