సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

TG: సరస్వతీ పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం TGSRTC HYD నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను నడిపించనుంది. JBS, MGBS, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్తోపాటు తదితర ప్రాంతాల నుంచి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 40 మంది కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.inను సంప్రదించాలి.