VIDEO: జిల్లాలో నేటి మిర్చి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,675, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 8,000, పత్తి ధర రూ. 7,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే నాన్ ఏసీ మిర్చి రూ. 100 తగ్గగా.. అటు పత్తి ధర, ఏసీ మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.