డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్త: SI

డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్త: SI

GDWL: డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తత అంతకంటే ముఖ్యం అని గట్టు SI శేఖర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గట్టు ప్రభుత్వ ఆసుపత్రి, విద్యాసంస్థల్లో మహిళలకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ మోసాలు, సైబర్ స్టాకింగ్, ఫేక్ అకౌంట్ల వేధింపుల గురించి వివరించారు.