లోక్ అదాలత్లో 80 కేసులు పరిష్కారం
GNTR: జాతీయ లోక్ అదాలత్లో మంగళగిరి రూరల్ పోలీస్ పరిధిలో 80 కేసులు విజయవంతంగా పరిష్కరించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో చురుకైన పాత్ర పోషించిన ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ను ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. సమన్వయంతో కేసుల పరిష్కారం అభినందనీయమని ఆయన తెలిపారు.