అధికారులతో సమీక్షా సమావేశమైన ఎమ్మెల్యే

అధికారులతో సమీక్షా సమావేశమైన ఎమ్మెల్యే

కామారెడ్డి: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం మండల ఎమ్మార్వో ఎంపీడీవోలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయబోతుంది, అదే విధంగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్న సందర్భంగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అర్హులందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని సూచించారు.