వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడి.. ఇద్దరికి రిమాండ్

వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడి.. ఇద్దరికి రిమాండ్

MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం జరిగిన బీరు బాటిల్ దాడి కేసులో, నిందితులైన నితిన్, రాకేష్‌‌లపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అనంతరం పరకాల సబ్ జైల్‌కు తరలించి కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.