వేణు గోపాలరావును సత్కరించిన మంత్రి

వేణు గోపాలరావును సత్కరించిన మంత్రి

SKLM: మంత్రి అచ్చెన్నాయుడు ఏపీఎన్జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వేణుగోపాల్‌ను ఆదివారం సత్కరించారు. శ్రీకాకుళంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సత్కారం జరిగింది. అనంతరం బాబు జగత్ జీవన రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.