'పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం'

'పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం'

GNTR: సామాజిక ప్రయోజనాల కోసం మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకుందామని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె.మల్లికార్జున అన్నారు.పర్యావరణం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శనివారం యూనివర్సిటీ బాలుర వసతి గృహాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.