చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి రూ.25వేలు విరాళం

చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి రూ.25వేలు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి నాగేశ్వరమ్మ కుటుంబసభ్యులు 25వేల రూపాయలను వారు ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.