శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీష
➢ సేంద్రీయ ఎరువులను రైతులు వాడాలి: DPO భారతి సౌజన్య
➢ గరుడ ఖండిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించిన APTPC ఛైర్మన్ బాబూరావు
➢ నరసన్నపేటలో నూతన కమిటీలు నియమిస్తాం: జనసేన ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్