సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలి: మంత్రి టీజీ భరత్
KRNL: మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు