'సోలార్ వలన ఎవరికి లాభం.. ఎవరికి నష్టం'

'సోలార్ వలన ఎవరికి లాభం.. ఎవరికి నష్టం'

PPM: జిల్లాలో జోరుగా సోలార్ నిర్మాణాలు జరిగాయి కానీ దాని వలన వినియోగదారునికి ఏమేరకు లాభం వచ్చిందో ఎవరికి తెలియదని సీపీఐ కార్యవర్గ సభ్యులు RVS కుమార్ అన్నారు. త్రీ కెవిలోడు మీటర్లను పెట్టి మీరు వాడిన కరెంటు మినహాయించి మిగిలిన దానికి డబ్బులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయని చెప్పి వినియోగదారుడికి శఠకోపంపెట్టారని విమర్శలు వస్తున్నాయన్నారు.