రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించిన FMT

రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించిన FMT

VZM: రామభద్రపురం మండలం అరికతోటలో శనివారం నేషనల్‌ మిషన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ FMT (Farmer Master Trainer) లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి సేద్యంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఈ గ్రామంలో 125 మంది రైతులను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించి ఏయే పంటలు సాగుచేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.