'నూతన సంవత్సరాన్ని మద్యంతో జరుపుకోవద్దు'

'నూతన సంవత్సరాన్ని మద్యంతో జరుపుకోవద్దు'

EG: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో జనవిజ్ఞాన వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్యం, మాదకద్రవ్యాలపై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదాలు గురికావడంతో వారి కుటుంబాలు రోడ్డును బారిన పడుతున్నారని, నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపుతూ స్వాగతం పలికాలని కోరారు.