'ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయనకు బుద్ధి రాలేదు'

'ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయనకు బుద్ధి రాలేదు'

NLR: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయనకు బుద్ధి రాలేదని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం వెంకటాచలం జనసేన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి నాయకులపై ప్రతీకారం తీర్చుకుంటామని కాకాణి మాట్లాడుతున్నారని, బుద్ధితో మెలగాలన్నారు.