కాణిపాకం స్వామివారి సేవలో ఎమ్మెల్యే

కాణిపాకం స్వామివారి సేవలో ఎమ్మెల్యే

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు, చిత్రపటం బహుకరించారు.