ఎన్నికల దృష్ట్యా బైండోవర్

ఎన్నికల దృష్ట్యా బైండోవర్

SRPT: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మోతే మండల పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన 73 మందిని సోమవారం సాయంత్రం, మోతె తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు స్థానిక ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్,బీఆర్ఎస్, సీపీఏం పార్టీల ముఖ్య నాయకులు, సర్పంచి పదవులకు నామినేషన్ దాఖలు చేసిన వారిని రూ.2 లక్షల పూచీకత్తుతో  బైండోవర్ చేసినట్టు తెలిపారు.