ఆ విషయంతో బీసీసీఐ ఏం చేయలేదు: రాజీవ్ శుక్లా

ఆ విషయంతో బీసీసీఐ ఏం చేయలేదు: రాజీవ్ శుక్లా

సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంఛైజీ పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై SMలో వివాదం నెలకొంది. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ అంశం బీసీసీఐ పరిధిలోకి రాదని తెలిపారు. ఇతర దేశాల లీగ్‌ల్లో ఫ్రాంఛైజీ నిర్ణయాల విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. అయితే వివాదంపై కావ్య మారన్ స్పందించాల్సి ఉంది.