VIDEO: ఖమ్మంలో తగ్గిన కొత్త మిర్చి ధర.!

VIDEO: ఖమ్మంలో తగ్గిన కొత్త మిర్చి ధర.!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,200, కొత్త మిర్చి రూ. 15111, పత్తి ధర రూ. 7,500 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.100 పెరగగా.. అటు కొత్త మిర్చి ధర మాత్రం రూ. 611 తగ్గినట్లు పేర్కొన్నారు.