ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ గ్రేడింగ్ నిలిపివేత

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ గ్రేడింగ్ నిలిపివేత

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గ్రేడింగ్ (పాసింగ్ విధానం)ను సోమవారం నుంచి నిలిపివేస్తామని డిప్యూటీ డైరెక్టర్ కల్పన ప్రకటించారు. రైతులకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వ్యాపారులు కొనసాగించరాదని పలుమార్లు హెచ్చరించామని తెలిపారు. వేరుశనగను శుభ్రపరచి మార్కెట్కు తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని సూచించారు.