తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.