కార్మికుల సమస్యను పరిష్కరించిన MLA

కార్మికుల సమస్యను పరిష్కరించిన MLA

PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జోక్యంతో దాచేపల్లి మండలం సాగర్ సిమెంట్స్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె ముగిసింది. ఎమ్మెల్యే యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో, కార్మికులకు నెలకు రూ. 3,000 అదనపు వేతనం ఇచ్చేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కంపెనీ అంగీకరించింది. దీంతో కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.