యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.18,75,314 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.98,900, కళ్యాణ కట్టతో రూ.30,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,28,100, VIP దర్శనాలతో రూ.2,70,000, ప్రసాద విక్రయాలతో రూ.6,56,960, కార్ పార్కింగ్‌తో రూ.2,45,000, వ్రతాలతో రూ.1,03,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.