నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

JGL: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి యథావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. భూభారతి అవగాహన సదస్సుల కారణంగా రద్దు చేసిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చని సూచించారు.