పోలీస్ శాఖలో అధికారులకు వీడ్కోలు

పోలీస్ శాఖలో అధికారులకు వీడ్కోలు

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఎస్సైలు ఎం.ప్రకాష్, ఎం.రాజయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.నారాయణలకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అదనపు ఎస్పీ కె.నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. 40 ఏళ్లకు పైగా సేవలందించినందుకు అభినందనలు తెలిపారు.