విజయవాడలో వైసీపీ మహిళ నేతలు నిరసన

విజయవాడలో వైసీపీ మహిళ నేతలు నిరసన

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడికి నిరసనగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైసీపీ మహిళా విభాగం, బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ దాడిలో పాల్గొన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.