భారీగా పెరిగిన మిర్చి ధర.. తగ్గిన పత్తి ధర

భారీగా పెరిగిన మిర్చి ధర.. తగ్గిన పత్తి ధర

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.13,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,500 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.400 పెరగగా, పత్తి మాత్రం రూ.100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.